Pariksha Pe Charcha | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఒకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు. అతనికి నిర్వాణం (ముక్తి) పొందాలని, ఆ పారవశ్యంలో మునిగితేలాలన్న ఆకాంక్ష ఉండేది. అతను చాలామంది దగ్గరికి వెళ్లి, ‘నిర్వాణానికి మార్గం అంటే ఏమిటి?’ అని అడిగేవాడు. ఈ ప్రశ్న విన్న ప్
డైనోసార్లు అంతరిస్తాయి.. మంచుయుగం ఏనుగులు అంతరిస్తాయి.. కానీ, నేల అంతరిస్తుందా? వినటానికే విచిత్రంగా ఉన్నా.. ప్రస్తుతం జరుగుతున్నది అదే. భూమ్మీద ఉన్న నేలల్లో 52 శాతం ఇప్పటికే సాగుకు పనికి రాకుండా ఎడారిగా మా�
సద్గురు జగ్గీ వాసుదేవ్.. మట్టిని రక్షించుకునేందుకు గట్టి ఉద్యమం చేపట్టారు. ‘సేవ్ సాయిల్' నినాదానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే చాలా దేశాలు స్పందించాయి. సద్గురుతో ఏకీభవిస్తూ సంతకాలు
ప్రపంచవ్యాప్తంగా నేల నిస్సారం అవుతున్నదని ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. సేవ్ సాయ�
లండన్: ఆధ్మాత్మిక గురువు, పర్యావరణవేత్త సద్గురు జగ్జీ వాసుదేవ్ 30 వేల కిలోమీటర్ల బైక్ జర్నీని ప్రారంభించారు. లండన్ నుంచి ఢిల్లీ వరకు ఆయన 100 రోజుల పాటు బైక్పై జర్నీ చేయనున్నారు. సేవ్ సాయిల్ మ�