‘ఫేక్ వీడియోల ఆధారంగా అబద్ధాలు ప్రచారం చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గోబెల్స్ ప్రచారం చేసినందుకు వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేయాలి’ అని మాజీమంత్రి హరీశ్రావు డిమాం�
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు.
రైతన్న సుభిక్షంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని టీఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నా రు. కంది మండల పరిధిలోని కలివేముల, ఇంద్ర కరణ్, చిద్రుప్ప గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో బుధవారం ధాన్య�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన రెండో విడత కంటి వెలుగు పథకం ద్వారా కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలన�
సంగారెడ్డి : జిల్లాలో రెండు చోట్ల పోలీసుల దాడుల్లో భారీగా ఎండు గంజాయి బయటపడింది. సదాశివపేటలో వెయ్యి కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి నుంచి నాందేడ్కు గంజాయిని తరలిస్తుం
Minister KTR | సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రాబోయే వారం పది రోజుల్లో రూ. 50 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ
సదాశివపేట : ఆషాఢ మాసం శుక్రవారం చివరి రోజు కావడంతో ఆర్థిక మంత్రి హరీశ్రావు దుర్గభవాని పూజల్లో పాల్గొన్నారు. సదాశివపేట పట్టణంలోని దుర్గభవాని ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రత్యే
సదాశివపేట| జిల్లాలోని సదాశివపేట మండలం ఆత్మకూరులో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ చిన్నారుల ప్రాణాలమీదికి తీసుకువచ్చింది. సదాశివపేట మండలం ఆత్మకూర్ గ్రామానికి చెందిన శివకుమార్కు