దేశానికి అన్నం పెట్టే రైతులకూ ఒక వేదిక ఉండాలని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆ మేరకు అన్నదాతలు తమ అవసరాలు తీర్చుకునేలా, సాగులో మెళకువలు తెలుసుకునేలా, వ్యవసాయాభివృద్�
గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పథకాలపై కాంగ్రెస్ సర్కారు అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. దేశ ప్రజలకు అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో వారికి అనేక పథకాలను గత ముఖ్యమంత్రి కేసీఆర్ అ�
వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతువేదికలు నేడు నిరుపయోగంగా మారుతున్నాయి. లక్షలాది రూపాయలతో ఏర్పా టైన వాటి లక్ష్యం నెరవేరడం లే�
చిన్నంబావి మండలం వెలగొండ గ్రామానికి చెంది న నారెడ్డి చంద్రారెడ్డి.. తన భార్య వినోద పేరిట వీపనగండ్ల ఐవోబీలో రూ.99,913 రుణం తీ సుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రు ణమాఫీ జాబితాలోనూ ఆమె పేరు వచ్చింది. �
రైతులకు సీఎం కేసీఆర్ ఏకకాలంలో రూ. లక్షలోపు పంట రుణాలను మాఫీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తమకు అండగా నిలబడుతున్న ముఖ్యమంత్రికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ చిత్రపటాలకు క్ష�
రాష్ట్ర సర్కారు వ్యవసాయానికి అందిస్తున్న 24 ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు, రేవంత్రెడ్డి వ్యాఖ్యలను బట్టబయలు చేసేలా రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.
దేశంలో మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు. 24గంటల పాటు కోతల్లేని కరెంట్ ద్వారా రైతులకు మేలు చేస్తున్నారు.
వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమ�
రైతును రాజుగా చేసి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, కొనుగోలు �