దేశానికి అన్నం పెట్టే రైతు బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలు, చేపట్టలేని చర్యలు లేవు. ని రంతర ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు ఇల�
ఆరు గ్యారెంటీలతోపాటు అనేక అబద్ధపు హామీలతో ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయకుండా కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి శ్రీన�
హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన పిట్టల సుధాకర్ మరణించినందున అతడి కుటుంబానికి రైతుబీమా వర్తించేలా చర్యలు చేపట్టినట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ‘పంటలకు దూరమై..
ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే వారితో అప్రమత్తంగా ఉండి, గత ఎన్నికల్లో చేసిన పొరపాట్ల నుంచి గుణపాఠాలను నేర్చుకొని మేల్కోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్�
వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో ఎండిపోవడంతోనే పంట సా గు కోసం తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని రైతు లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కు టుంబాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గ�
ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ చిన్నారికి అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతు బీమా అందుకోవడంలో మరింత జాప్యమవుతున్నది. తండ్రి మరణించి 25 రోజులైనా మరణ ధ్రువీకరణ పత్రం అ
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయినిగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సర్కారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది. కేసీఆర్ భగీరథ ప్రయ�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు వ్యవసాయ శాఖలో భారీ కుంభకోణం బయటపడింది. అక్కడ వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)గా పనిచేస్తున్న గోరెటి శ్రీశైలం.. రైతులు బతికుండగానే చనిపోయినట్టు నకిలీ డాక�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం కొందుర్గు మండల వ్యవసాయ శాఖ పరిధిలోనూ రైతుబంధు నిధులు పక్కదారి పట్టినట్టు తెలిసింది. రైతుల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి వాటికి బ్యాంకు ఖాతాలు తెరిచి నిధులను దుర్విన
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుబ్బ బీసన్న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పచ్చని పంటలు.. లక్షలాది టన్నుల ధాన్యం రాశులతో కళకళలాడిందని, కాంగ్రెస్ వచ్చిన 60 రోజుల్లోనే రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు అమలుచేసిన రైతుబంధు, రైతుబీమా పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసే తీరుపై స్పష్టత ఇవ్వాలని, రైతులకు ఆర్థిక చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి కృషిచేయాలని జిల్
కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు యథావిధిగా అమలు చేయాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో మంగళవారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ స