“రైతన్నలకు అండగా ఉండడానికి రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద లక్షకు పైబడిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించాం. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల వరకు ఇచ్చాం. నేత, గీత కార్మికులకుకూడా బ�
గత ప్రభుత్వాలెన్నో పాలన అందించినా పాతబస్తీని పట్టించుకున్న మెరుగైన స్థితిగతులు లేవు. పాలనా వ్యవస్థ అంతా పాతబస్తీ అనగానే ఆమడ దూరం ఉండేది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పాతబస్తీ సైతం అభివృద్ధి పథంలోకి వచ్�
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. కొత్తగా అటవీ భూములను దున్నడం, చెట్లను నరికివేయడం ఆపేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�
తెలంగాణ రైతుల ముఖాల్లో తాను చిరునవ్వులు చూశానని ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగ సంస్కరణలు, రైతుల జీవనోపాధిని దృష్టి�
సీఆర్తోనే దేశం సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థాయిలో ఉన్నదని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నస్రుల్లాబాద్ మండలం �
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. అన్ని రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తున్న రాష్ట్ర వైభవాన్ని నలుదిశలా చాట
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రం లింగంప�
స్వరాష్ట్రంలో నల్లగొండ నియోజకవర్గంలోని ఒక్కో గ్రామంలో రూ.కోటి నుంచి రూ.2.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి సస్యశ్యామలం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర
ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�