ఇన్నాళ్లూ రంది లేకుండా నడిచిన ఎవుసం.. మళ్లీ భారమవుతున్నది. సాగు కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. కేసీఆర్ హయాంలో సాగు మొదలు వెట్టక మునుపే రైతుబంధు పైసలు ఖాతాల పడేటివి. కానీ కాంగ్రెస్ ప్రభ
రైతుబంధు పథకం పైసలు చేతికందడంతో అన్నదాతలు మురిసిపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వానకాలం పంట సాగుకు సన్నద్ధం అవుతున్న సమయంలోనే పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న
రైతుబంధు డబ్బులు శనివారం ఐదు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 8.64 లక్షల మంది రైతులకు 705.48 కోట్ల రూపాయలు అందాయి.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నాడు దండగా అన్న వ్యవసాయం నేడు పండగలా మారడంతో రైతన్నలు సంతోషంగా పొలం బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్కు రైతు సంక్షేమం, ఆర్థిక ప్రగతే లక్ష్యం గ�
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. పంట పెట్టుబడి కోసం ఏటా రెండు దఫాలుగా ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలబడుతున్నది.
వానకాలం సాగుకు శుభగడియ మొదలైంది. చిరు జల్లు కోసం ఎదురు చూస్తున్న రైతాంగాన్ని తొలకరి పలుకరించింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి రైతులు సాగు బాట పట్టారు.
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.