తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పాలవెల్లులై నవ్వులు చిందిస్తున్నాయి. ఏండ్లకు ఏండ్లు బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడు ఊర్లల్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ సంతోషంగా జీవించడం మనం చూడవచ్చు. ఒకప్పడు పని
తెలంగాణ ఏర్పాటు తర్వాత కులవృత్తులకు పూర్వ వైభవం వచ్చిందని, సీఎం కేసీఆర్ అనేక పథకాలు తీసుకొచ్చి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మునుగ�
హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి
నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కేతపల్లి మండలం కొత్త పేట గ
లక్నో: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార మంత్రిత్వ శాఖ వెన్నెముక అని కేంద్ర హోంశాఖ, సహకార మంత్రి అమత్ షా అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల చుట్టూ ఉన్న 8.55 లక్షల ప్రభుత్వ కమిటీలు మారుమూల ప్రాంతాల ప్రజలను కలుపు�