ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్ ప్రకటించింది. హైదరాబాద్ నగరం నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సంస్థ ఎండీ వీసీ స�
హైదరాబాద్ : మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తిగా సన్నద్ధమైందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు. సోమవారం వరంగల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. అంతక�
ములుగు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారంలో పర్యటిస్తున్నారు. మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించే రవాణా సౌకర్యాలను పరిశీలించేందుకు టీ.ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ములుగు జిల్లాలో పర్యటిస్తున�
ట్విట్టర్ వినతికి స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జూలూరుపాడు, నవంబర్ 19: ఓ గ్రామానికి పుష్కరం తరువాత బస్సు రావడంతో స్థానికులు సంబురాలు జరుపుకొన్నారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామాన
విద్యార్థుల తల్లిదండ్రుల వినతికి స్పందించిన మంత్రి పువ్వాడ పాఠశాలకు ప్రత్యేక బస్సు నడిపించిన టీఎస్ ఆర్టీసీ రఘునాథపాలెం, నవంబర్ 15: పాఠశాలలకు విద్యార్థులను బస్సుల్లో తరలించడం కేవలం ప్రైవేటు విద్యాసంస
ప్రయాణికులతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నల్లగొండ, మిర్యాలగూడలో పర్యటన తక్కువ ధరకే శుభకార్యాలకు బస్సులు నల్లగొండ సిటీ, నవంబర్ 6: ‘సమయానికి బస్సులు వస్తున్నాయా..?, ఆపమన్న చోట డ్రైవర్లు బస్సు ఆపుతున్నారా..?’ అని �
ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దీనికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కార్పొరేట
5 రోజుల్లో బస్సెక్కిన 1.3 కోట్ల మంది : ఎండీ సజ్జనార్ హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ
TSRTC | తెలంగాణ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఆర్టీసీ ఆదాయం పెంచ