మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణానికి సరిపడా బస్సులు లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జీరో టికెట్ మీద ప్రయాణించే అతివలు కనీసం నిల్చొనే చోటు లేక ఇకట్లు పడుతుండగా.. ఇక డబ్బులు పెట్టి ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ సిబ్బంది పలు ఇబ్బందులను ఎదురొంటున్నారు. ఈ పథకం అమలుకు విధి విధానాలు ఖరారు చేయకపోవడంతో డ్రైవర్లు, కండక్టర్లు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు
పండుగలు వచ్చాయంటే చాలు ఆర్టీసీ ప్రత్యేక చార్జీల పేరిట మోత మోగిస్తున్నది. అదనపు చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను
ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగించబోతున్నది. ప్రత్యేక బస్సుల పేరిట భారీగా పెంచబోతున్నది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు నడిపే బస్సుల్లో నేటి నుంచి 50 శాతం అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమవుతు
పండుగ పూట ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నది. అందులో ప్రత్యేకత కూడా ఏమీ లేదు. కానీ, బస్సుల్లో కనీసం సీటు కూడా దొరకని పరిస్థితి ఉన్నది. అయినా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఈ నెల 7 నుంచి అదనపు చార్జీలతో ప్రయాణి
TSRTC | రాష్ట్ర రవాణా శాఖపై ఆ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ సమీక్షిస్తున్నారు. ప్రధ�