‘ఆర్ఆర్ ట్యాక్స్' అంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.
KTR | నేషనల్ హెరాల్డ్ కేసు చార్జిషీట్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరు ఉండటం తెలంగాణకే అవమానకరమని, వెంటనే సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతం�
రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్తోనే పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయని, పెట్టుబడిదారులు తెలంగాణను కాదని గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను ఎంచుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ�
కాంగ్రెస్ 15 నెలల పాలనలో అనేక రంగాలు ధ్వంసమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఆదాయం కోసం ఎల�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర�
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధాని మోదీ మాట్లాడి నాలుగు నెలలు గుడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ�
రాష్ట్రంలో గత డిసెంబర్ వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లిన ‘రియల్' వ్యాపారంలో ఈ ఐదు నెలల కాలంలో స్తబ్ధత నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంబద్ధ నిర్ణయాలతో స్థిరాస్తి రంగం కుదేలైంది.
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా మార్చుకున్నదని, ఇక్కడ సీఎం రేవంత్రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి తరలిస్తున్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస�
PM Modi: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోందని, అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం చేసిన వసూళ్లను మించి.. కాంగ్రెస్ సర్కార్ ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా వసూల్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఆరోపి