India vs Bharat row | దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తుండటంతో ఈ అంశంపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. (India vs Bharat row ) ఈ నేపథ్యంలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ �
AK-47 rifle Gift to wife | వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక నేత తన భార్యకు ఏకే-47 గన్ను బహుమతిగా ఇచ్చాడు (AK-47 rifle Gift to wife). ఆ రైఫిల్ను ఆమె పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది వైరల్ కావడంతో ఆయనపై విమర్శలు వచ్చాయి.
Delhi ministers Protest | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రులు (Delhi ministers Protest) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికార నివాసం వద్ద శుక్రవారం బైఠాయించారు. మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్
ప్రభుత్వ కాంట్రాక్ట్ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని చెప్పా
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ పర్యటన సందర్భంగా అసంబద్ధ వ్యాఖ్యలు చేశారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు రేషన్ షాపుల్లో నాటి ప్రధాని మన్మోహ�
‘నుపూర్ వివాదం నేపథ్యంలో హిందువుల తలలను తెగనరుకుతామని కొందరు బెదిరింపు కాల్స్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఆ హెచ్చరికలకు పాల్పడే వారి వివరాలు మాకు ఇవ్వండి’ అంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప
ర్ణాటకలో ‘హిందీ’ వివాదం కలకలం రేగింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉత్తరాఖండ్ టూర్కు వెళ్లేందుకు హిందీ మాట్లాడగలిగే విద్యార్థులనే ఎంపిక చేయాలని కాలేజీలను ఆదేశిస్తూ ప్రీ యూనివర్సిటీ(
కర్ణాటకలో హిజాబ్ వివాదం మళ్లీ రాజుకుంటున్నది. మం గళూరు యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కాలేజీకి రావడంతో అధికారులు అనుమతించలేదు
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మధ్య ట్విట్టర్లో ఆసక్తికర ట్వీట్లు నడిచాయి. తొలుత బెంగళూరులో సరైన రోడ్లు, విద్యుత్తు, నీటి సరఫరా లేక ఇబ్బంది ప�