భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక మైలురాయిని అందుకుంది. 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. భారత దేశ అంతరిక్ష ప్రయోగ సామర్థ్యాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయి దాటింది. వందో రాకెట్ ప్రయోగం దిగ్విజయంగా జరిపి గగన వీధుల్లో భారత కీర్తి పతాకాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకుపోయింది. బుధవారం నాటి ప్రయోగానికి ఇదొక్కటే కాకుండ�
Pawan Kalyan | ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్ 15 రాకెట్ విజయవంతంగా ప్రయోగించడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్పందించారు. ఇస్రో వందో ప్రయోగం దేశానికి ఓ చరిత్రాత్మక మైలురాయిగా మిగిలిపోతుందని అభ�
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టాల్సిన పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు చేపట్టాలనుకున్న ఈ రాకెట్ ప�
CM Revanth | భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాకెట్ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలకు ఆయ
GSLV | ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ ఉపగ్రహం (ఎన్వీఎస్-01)ను నింగిలోకి పంపారు.
పునర్వినియోగ రాకెట్ను ఆవిష్కరించాలన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయత్నంలో మరో ముందడుగు పడింది. రీయూజబుల్ లాంచ్ వెహికిల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్వీఎల్ఈఎక్స్) పరీక్ష విజయవం