Crime news | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గొల్లూర్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. స్కూటీపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని దుండగులు(Thieves) లారీని ఆపి కత్తులతో బెదిరించి రూ.1,5000 నగదును దోచుకున్నారు. ఈ సంఘటన
Delhi | గుర్తు తెలియని దుండగులు తుపాకీలతో బెదిరింపు పెట్రోల్ సిబ్బందిని దోచుకున్నారు. ఈ ఘటన దేశ ఢిల్లీలోని ముంద్కా పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
Robery in Elderly Woman's House | ఒక వృద్ధురాలి ఇంట్లో చోరీ జరిగింది. (Elderly Woman's House Robbed ) అరవకుండా ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు. డబ్బు, బంగారం, నగలు దోచుకున్నారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వృద్ధురాలి మనవడు తన స్నేహితులతో కలిసి ఈ చోరీ క
న్యూఢిల్లీ: ఇద్దరు వ్యక్తులు పోలీస్ అవతారమెత్తి కరోనా జరిమానా పేరుతో ఆస్ట్రేలియా మహిళను దోచుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. బుధవారం ఇద్దరు వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకుని హజ్రత్ నిజా�