MLA Marri Rajashekar reddy | అల్వాల్ హిల్స్ సెయింట్ పాయిస్ స్కూల్ నుండి శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు ఎల్ ఆకారంలో సీసీ రోడ్డును వేయిస్తామని అన్నారు. అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ 15 న
భారత్ మాల రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహరం ఇవ్వాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. నా రాయణపేట్ జిల్లాలోని మూడు మండలాల కు చేందిన భూ నిర్వాసితులు గురువారం మహబూబ్నగర్ జిల్లా కే�
రోడ్డు బాగు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన అధికారులు, రోడ్డుకు ఇరువైపులా సైడ్వాల్ నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్
కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.4.50 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం ప
హుస్నాబాద్, సెప్టెంబర్ 23: హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.60కోట్లు మంజూరు చేశామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ప్రకటనలో తెలిపారు. �
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్-సోలిపూర్ గ్రామాల మధ్య ఉన్న రెండు కాజ్వేలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కాజ్వేలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పై నిర్లక్ష్యం వహిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవసరమైన తాగ�
రాష్ట్రంలో పేదల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సుమారు రూ.2.5 కో�
కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీలో విరివిగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గత 15 సంవత్సరాలలో జరగని అభివృద్ధి మూడేండ్లలో జరిగిందని చెప్పార�