పది రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాలకు 854 కి.మీ మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు, 25 చోట్ల రోడ్లు తెగిపోయినట్టు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ తెలిపారు. పాడైపోయిన రోడ్ల శాశ్వత పునర
రోడ్లు భవనాల శాఖలో సుమారు రూ.18 వేల కోట్ల విలువయ్యే పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కేవలం రూ.2 వేల కోట్లు మాత్రమే చెల్లించిందని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) ఆవేదన వ
ట్రిపుల్ఆర్ దక్షిణ భాగం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) తయారీకి కన్సల్టెంట్ నియామకం కోసం రోడ్లు భవనాల శాఖ టెండర్లు ఆహ్వానించింది. డీపీఆర్ తయారీ కోసం గత నవంబర్ 25న గ్లోబల్ టెండర్లు పిలిచినా కన్�
సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్లో ఆర్అండ్బీ శాఖ నిర్మించ తలపెట్టిన గె స్ట్హౌస్.. కాంగ్రెస్లో చిచ్చు రాజేసింది. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను ఓ కాంగ్రెస్ నాయకుడికి చెందిన ప్రైవేట్ స్థలంలో నిర్మిస్తుం
రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు పేర్కొంటూ సోమవారమేప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాజీనామా లేఖను అందజేశార�
రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులకు నిధుల సమస్య వెంటాడుతున్నది. సుమారు 9,400 కిలోమీటర్ల మేర రోడ్లను పునరుద్ధరించాల్సి ఉండగా, ఇందులో సగానికి పైగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నది.
ప్రజాసేవే మళ్లీ గెలిపిస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం కోహెడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజ�
రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. ఫలితంగా నూతన జవసత్వాలు సంతరించుకున్నది. ఇక నుంచి నూతన కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు మొదలుకానున్నాయి. పెరిగిన సర్కిల్, డివిజన్, సబ్ డివ�
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యే యంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుల ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని మం త్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి �