నిద్ర లేవగానే వాట్సాప్ ఓపెన్ చేస్తాం. మెసేజులు, వీడియోలు పంపుతాం. ఫేస్బుక్ ఓపెన్ చేసి పోస్టులు పెడతాం. ట్విట్టర్ ఓపెన్ చేసి ఓ మెసేజ్ పడేస్తాం.. ఒకవేళ మనం అకౌంట్ వాడకుండా అలా చాలాకాలం వదిలేస్తే? మన
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యాంటీ-సీడీ20 థెరఫీ తీసుకుంటున్న వారికి ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు
వాతావరణ మార్పులు, భూతాపం వృద్ధుల గుండెకు చేటు చేస్తున్నట్టు జపాన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఉష్ణోగ్రతలో అనూహ్య పెరుగుదల వల్ల వృద్ధులు ఎక్కువగా గుండెపోటు బారినపడుతున్నారని, చాలామంది మృతి చెందుతున్�
గ్రీన్ టీ సారంతో కాలేయానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఆ సారాన్ని తీసుకొంటే లివర్ దెబ్బతినే అవకాశం ఉన్నదని
పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధి
ఇటీవలి కాలంలో బ్యూటీ పార్లర్లకు ఆదరణ పెరిగింది. తమ సౌందర్యాన్ని మెరుగుపర్చుకునేందుకు మహిళలు రకరకాల పద్ధతులను అనుకరిస్తున్నారు. ఇందులో హెడ్ మసాజ్ ఒకటి కాగా...దీనివల్ల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు
రోజులో అతి తక్కువ సమయం నిద్రపోయినా.. ఎక్కువసేపు కునుకుతీసినా అది కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అతినిద్ర, నిద్రలేమి అనేవి కంటిచూపును కోల్పోయేందుకు కారణమవుతున్న ‘గ్లకోమా’కు దార�
Personality Development | విజయం అనేది నీ తెలివితేటల ఫలితం కాదు. నువ్వు తీసుకునే రిస్క్కు ప్రతిఫలం. రిస్క్ పెరిగే కొద్దీ విజయాల స్థాయి పెరుగుతుంది. నిరాశావాది మాత్రం ఆ రిస్క్లో ఓటమిని చూస్తాడు. అదేదో డిటర్జెంట్ ప్రకట�
పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు భారీగా ముంపు పొంచి ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటి నిల్వ సందర్భంలో 891 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని, మారిన డిశ్చార్జ్ డిజైన్తో మ�
నలభై ఏండ్లలోపు మహిళలను తుంటి ఎముక సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఇబ్బందికి మూలాలను వెతికే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ముందుగా కొందరు స్త్రీల భోజనశైలిని పరిశీలించారు.
వయసు పెరిగేకొద్దీ ప్రతి కణానికీ కాలం చెల్లిపోతుంది. చిన్న వయసులో శరీర కణాలు వేగంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే మనిషి ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ, వయసు పెరిగేకొద్దీ కణాలు విభజన చెందడం, వృద్ధి చెందడం తగ్గ
వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఐజీ (నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బి.వి.కమలాసన్ రెడ్డి సూచించారు. జిల్లాలో నాలుగై�