పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.7గా నమోదైంది. లార్డ్ హోవ్ ఐలాండ్కు సునామీ ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ (బీ�
హిమాలయ దేశం నేపాల్ (Nepal) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. గురువారం రాత్రి రెండు సార్లు భూమి కంపించి. రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
జమ్ముకశ్మీర్లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్లో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8గా
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.02 గంటలకు నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదయింది
Tirupati | ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతిలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని
1% మంది దగ్గరే 22% సంపద డబ్బున్నోళ్లు మరింత ధనవంతులుగా పేదవాళ్లు మరింత దారిద్య్రంలోకి.. భారీగా తగ్గిన మహిళల ఆదాయం లెక్కలు దాచేస్తున్న మోదీ సర్కారు వాస్తవ పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండొచ్చు వరల్డ్ ఇనీక్�
లడఖ్| కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో భూకంపం వచ్చింది. లడఖ్లోని లేహ్లో సోమవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్ల