జమ్ముకశ్మీర్లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్లో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8గా
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.02 గంటలకు నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదయింది
Tirupati | ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతిలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని
1% మంది దగ్గరే 22% సంపద డబ్బున్నోళ్లు మరింత ధనవంతులుగా పేదవాళ్లు మరింత దారిద్య్రంలోకి.. భారీగా తగ్గిన మహిళల ఆదాయం లెక్కలు దాచేస్తున్న మోదీ సర్కారు వాస్తవ పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండొచ్చు వరల్డ్ ఇనీక్�
లడఖ్| కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో భూకంపం వచ్చింది. లడఖ్లోని లేహ్లో సోమవారం ఉదయం 6.10 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) వెల్ల
అస్సాంలో భూప్రకంపనలు | అస్సాంలో వరుస భూకంపాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాల సమయంలో తేజ్పూర్కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.