మూడు రాష్ట్రాలో భూకంపనలు | నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను సోమవారం భూకంపం తాకింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ప్రకం�
జపాన్లో భూకంపం | జపాన్లోని చిబా ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ప్రకంపనల తీవ్రత 5.8గా నమోదయ్యాయి. ఉదయం 9 గంటల 27 నిమిషాల ప్రాంతంలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.