Ancient Coins | చిత్తూరు నగరంలోని నీవా నది ఒడ్డున ఉన్న వీరభద్ర కాలనీలో ఓ మహిళ ఇంట్లో 16 పురాతన నాణేలు దొరికాయి. వాటిని చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నాణేలను
కాప్రా| కాప్రా custodian భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కాప్రా చేరుకున్న రెవెన్యూ అధికారులు.. పోలీసుల భద్రత నడుమ వందల కోట్ల విలువచేసే ఈ ప్రభుత్వ భూముల్లో అక్రమ ఫెన్సింగ్ను తొలగించారు.