హెచ్ఎండీఏ పరిధిలో హైకోర్టు చెరువులను పర్యవేక్షిస్తున్నా... హద్దుల నిర్ధారణ ఆశించినంత వేగంగా ముందుకు సాగడం లేదు. హెచ్ఎండీ పరిధిలోని చెరువుల హద్దుల నిర్ధారణపై గతంలో విచారించిన హైకోర్టు పలు కీలక వ్యాఖ్�
లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)లో చిత్ర విచిత్రాలు చోటుచేటుకుంటున్నాయి. ఖజానా నింపుకోవాలనే క్రమంలో అధికారుల తొందరపాటుతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు దశల్లో జరగాల్సిన ప్ర�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం మాయ ప్రపంచాన్ని తలపిస్తోంది. తమ ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు దొరికిందనీ ఆశపడిన ఎంతో మంది దరఖాస్తుదారులు ఇప్పుడు చుక్కలు చూస్తున్నారు. ప్లాట్ల క్రమబద్ధీకరణక�
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) గందరగోళంగా మారింది. బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం ఎల్ఆర్ఎస్కు అడ్డంకిగా మారింది. కార్పొరేషన్కు కోట్లల్లో ఆదాయం తెచ్చి పెట్టే ఎల్ఆ�
సాధారణంగా దోషులను శిక్షించడానికి చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ ఇసుక అక్రమ రవాణాలో మాత్రం ఆ దోషుల ముందే తప్పటడుగులు వేస్తున్నారు. వారే సాక్ష్యంగా తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. ఇసు�
రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కొందరు ప్రభుత్వ అధికారులు అడ్డూ అదుపు లేకుండా లం చాల కోసం తెగబడుతున్నారు. వారి ధన దాహాన్ని తట్టుకోలేక ఎంతో మం ది బాధితులు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయిస్తున్నారు. దీంతో అలాంటి
చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల పరిశీలనకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని చెరువుల సమీపంలో ఉన్న లే అవుట్ల వివరాల సేకరణ చేస్తున్నట్లు సమాచారం.