ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారుల అండతో నిన్న వరకు రెచ్చిపోయిన వీరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ కూడా బాసటగా నిలుస్తుండటంతో స్వైర విహారం చేస్తున్నారు.
ఖమ్మం అర్బన్లోని మట్టిగుట్టలు మాయమవుతున్నాయి. గుట్టలపై కన్నేసిన ఓ వ్యాపారి రూ.కోట్ల విలువైన మట్టిని కొల్లగొట్టాడు. మట్టి వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తాడు. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండడంతో �
వేరే ప్రాంతానికి చెందిన ఇంటిస్థలం పత్రాలను చూపించి ప్రభుత్వ స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తెచ్చుకున్న నిర్మాణదారులకు రెవెన్యూశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట మండల పరిధి�
ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న దేవునూరు ఇనుపరాతి గుట్ట అడవుల అభివృద్ధిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం దాని ఆక్రమణల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. జీవ వైవిధ్య సంపదతో నిండి ఉన్న దేవునూరు అటవీ ప్రాం
నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సర్వేకు రైతుల నుంచి నిరసన వ్య క్త మవుతోంది. నిత్యం పను లు చేసేందుకు అధికారు లు రావడం.. తమ భూ ముల్లో అనుమతి లేకుండా సర్వే ఎలా కొనసాగిస్తారని రైతులు అడ్డుకుంటున్నా రు.
రైతు భరోసా కింద ఏడాదికి ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇటీవల కేవలం 12 వేలు మాత్రమే ఇస్తామని మాట మార్చింది. ఇది కూడా సాగుకు యోగ్యత ఉన్న వాటికే ఇస్తామనడంతో పాటు వాటి లెక్కలు తేల్చేందుకు ఈ నెల 16 నుంచ�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల్లో ఎర్రరాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గణేశ్పూర్, న్యామతాబాద్, మల్కన్పాడ్, ర�
పటాన్ చెరు పట్టణ నడి బొడ్డున ఉన్న సాకి చెరువులోని ఆక్రమణలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. పటాన్ చెరు డివిజన్లోని సాకి చెరువును ఆయన శనివారం పరిశీలించి ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల నుంచి వ
సర్కారు భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసుకుంటే అధికార యంత్రాం గం రాత్రికి రాత్రి బుల్డోజర్లతో వాటన్నింటినీ నేలమట్టం చేస్తుంది. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వమంటే.. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోటీసులు ఏంది? అం
రణి పోర్టల్పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునర్నిర్మాణ కమిటీ ఇప్పటివరకు నివేదికను సిద్ధం చేయలేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ధరణి పోర్టల్పై మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టి చర్చ జరుపాలని రాష్ట్ర ప్రభ�