కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ కంగాళి సభను తలపించింది. అంతా గందరగోళం. అయోమయం. షరామాములుగానే ముఖ్యనేతలంతా స్టేజీపై పెత్తనం ప్రదర్శించేందుకు పోటీపడ్డారు.
ఆయ నో జాతీయ పార్టీ అగ్రనేత.. అంతటి వ్యక్తి సభలు, సమావేశాల్లో ప్రసంగిస్తే జనం మైమరిచిపోయేలా ఉండాలి. తన పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన పాలన అందిస్తామో తెలియజేయాలి. కానీ ఖమ్మం నగరంలో తెలంగాణ పీసీసీ ఆధ్వర్�
ఖమ్మం సభ సాక్షిగా కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. ఆదివారం నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో వైరివర్గాలు సాగిస్తున్న ఆధిపత్యపోరు కాంగ్రెస్ పార్టీని �
కాంగ్రెస్లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అప్పుడే పార్టీలో సెగ మొదలైంది. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావు�
ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.
రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా తయారైంది. పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. కొత్తగా చేరికలేమోగానీ.. ఉన్న నేతల మధ్య సమన్వయం లేక ద్వితీయశ్రేణి నాయకులు తలలుపట్టుకుంట�
దేశంలో అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎవరెన్ని చేసినా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని స్పష్టంచేశారు. మిగతా పార్టీ�
Kadiyam Srihari | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో
ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నది. కాంగ్రెస్ నాయకులనే తిరిగి అదే పార్టీలో చేర్చుకుంటున్నది. పైగా బీఆర్ఎస్ నాయకులంటూ కలరింగ్ ఇస్త�
టీఆర్ఎస్ పుట్టకముందే కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం నడిపారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిన్నారెడ్డిని ఇరకాటంలో పడేశాయి.