రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు శాశ్వత నిరుద్యోగులుగా మారటం ఖాయమని నల్లగొండ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఆ పార్టీ మోకాళ్ల మీద నడిచినా అధికారంలో రావడం కల్ల అన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో
‘నన్నే అమ్ముడుపోయావ్ అంటావా’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారనేది బీజేపీ నేతలకు జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు. ‘కనీసం రేవంత్రెడ్డి పేరైన
నల్లగొండ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శుక్రవారం సాయంత్రం నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంజీ యూనివర్సిటీ మొదలు క్లాక్టవర్ సెంటర్ వరకు ఎక్కడా �
‘రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిని చేయటం దుర్మార్గం. ఆయన కోసం ఏమైనా చేస్తా.’ ‘రాహుల్ గారూ మా ఇంటికి రండి. మా ఇంటిని మీ ఇంటిగా అనుకోండి’.. పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీపై టీపీసీసీ
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పిచ్చివేషాలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. వారిద్దరి మధ్య జరుగుతున్న
బీజేపీ బ్రోకర్ల కమిటీ చైర్మన్గా, సేల్స్ సీఈవోగా ఈటల రాజేందర్ ఉన్నారని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల, టీపీపీసీ అధ్యక్షుడు చీకట్లో చేతులు కలిపి బీఆర్ఎస్�
Revanth Reddy | టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి పార్టీలో తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి దెబ్బతో రేవంత్రెడ్డి స్వయంగా నిర్ణయించి ప్రకటించిన నల్లగొండ నిరు�
నిరుద్యోగుల సమస్యలు, టీఎస్పీఎస్సీ లీకేజీలపై పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరసన సభలు పెట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఈ నెల 18న ప్రకటించారు. తొలిసభ నల్లగొండలోని ఎంజీయూ�
ఒక్కొక్కరుగా కీలక నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. ఏండ్ల నుంచి పార్టీలో కొనసాగిన వీరు.. పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, నిందలతో దూరం అవుతున్నారు. డీకే అరుణ నుంచి మొదలైన ఈ వలసల పర్వం తాజాగా ఏలేటి మహేశ్వర్�
కాంగ్రెస్లో మరోసారి మహేశ్వర్రెడ్డి ఎపిసోడ్ కాకరేపుతున్నది. మహేశ్వర్రెడ్డి పార్టీ మారుతున్నారని భావించిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఉన్నపళంగా షోకాజ్ నోటీసులు జారీ చేసి, గంటలోపు సమాధానం ఇవ్వాలన�
Revanth Reddy | మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. తన పిరికితనాన్ని మరోసారి చాటుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన చేసిన ఆరోపణ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి నిరుద్యోగ సమస్యపై చిత్తశుద్ధి ఉంటే గజ్వేల్లో కాదు ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో సభ పెట్టాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి సవాల్ చేశారు.
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతుండడంతో దీనిని చూసి ఓర్వలేకే బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.