కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడే ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వచ్చే మార్చిలో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే ప్రచారం జోరందుకున్న�
గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు నిర్వహించగా.. అప్పుడు ఎన్నికైన సర్పంచ్లు, వార్డు మెంబర్ల పదవీకాలం 2024 ఫిబ్రవరి 1తో ముగుస్త�
జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాహుల్ మహివాల్, సిర్పూర్�
కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం పరిగిలోని మార్కెట్యార్డులో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి కౌం
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేవనున్నది. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. ఉదయం 11 గంటల నుంచి ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్�
న్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి షురూ కానున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల ఈనెల 10 వరకు కొనసాగనుండగా..
Election Commission | ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు (General Election) జరగాల్సి ఉంది . అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు సీట్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
ఓట్ల లెక్కింపు ఉంటుందా? లేదా? అనేది నిర్ణయించాల్సిన పని అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిపై ఉంటుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) మంగళవారం తెలిపింది.
రాజీవ్ గాంధీ హనుమంతు | త్వరలో జరుగబోయే బల్దియా ఎన్నికలకు శిక్షణ నిమిత్తం ఈ నెల 11న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ జీహెచ్ ఎంసీ కార్యాలయంలో ఆర్ఓ, ఏఆర్ఓలు శిక్షణకు హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీ�