టెలికాం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రిటైల్ అవుట్లెట్లకు వెళ్లి సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు..ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది..తమ ఇ�
కొనుగోలుదారులకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో మారుతి సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మరో 150 నెక్సా ఔట్లెట్లను తెరవబోతున్నట్లు ప్రకటించింది. వీటిలో అత్యధికంగా ద్వి, తృతీయ శ్రేణి నగరాలకు వి�
రిటైల్ ఔట్లెట్ సంస్థ నేషనల్ మార్ట్.. హైదరాబాద్లో మరో అవుట్లెట్ను ఏర్పాటుచేసింది. సంస్థకు ఇది ఏడో ఔట్లెట్ కావడం విశేషం. మెహదీపట్నంలో ఏ ర్పాటు చేసిన ఈ స్టోర్ను ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దిన్
యూఏఈ ఆధారిత గ్లోబల్ కంపెనీ లులు గ్రూప్.. తెలంగాణలో భారీగా పెట్టుబడులను ప్రకటించింది. రాబోయే ఐదేండ్లలో రాష్ట్రంలోని ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ ఔట్లెట్స్ రంగాల్లో రూ.3,500 కోట్ల పెట్టుబడ�
సంగీత మొబైల్స్ 49వ వార్షికోత్సవ ఆఫర్లను ప్రకటించింది. రూపాయి మార్జిన్తో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, టీవీ, ట్యాబ్స్తోపాటు ఇతర ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు ప్రకటించింది.
డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిఖ ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.460.10 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన