గ్రేటర్లో జీఐఎస్ సర్వే అబాసుపాలవుతున్నది. గతేడాది జూలైలో ఈ సర్వేను ప్రారంభించగా ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. 8 నెలలుగా 30 సర్కిళ�
70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న పాఠశాల అది. ఎందరో ప్రముఖులకు బాల్యంలో ప్రాథమిక విద్యను అందించిన ప్రైమరీ స్కూలు అది. గడిచిన కొన్నేళ్ల వరకూ నిండా విద్యార్థులతో కళకళలాడిన సరస్వతీ నిలయమది.
ఉప్పల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా పరిగణించాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావును వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కోరారు. ఏఎస్రావునగర్ డివి�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్ను కూడా ‘మన ఊరు-మనబడి’లో భాగంగా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విధితమే. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,113 �
బేగంపేట్ డివిజన్ ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో జనావాసాల మధ్య ప్రమాదకరంగా పదుల సంఖ్యలో స్క్రాప్ గోదాంలు కొనసాగుతున్నా యి. నిర్వాహకులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు
కంటోన్మెంట్ ఐదో వార్డు పరిధిలోని 108 బజార్ బస్తీవాసులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దాల నర్సింహాయాదవ్ నేతృత్వంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రా
శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ‘యువికా’ పేరిట దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 10 వరకు గడువు యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామీణులకు తొలి ప్రాధ�
హైదరాబాద్తోపాటు పలు నగరాల్లో.. నోబ్రోకర్-ఎలక్ట్రిక్పే సంయుక్తంగా ఏర్పాటు బెంగళూరు, మార్చి 18: దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పలు సంస్థలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పా�
హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 11 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఆ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆస్తుల నగదీకరణ ప్రక్రియలో భాగంగా బీఎస్ఎన్ఎల్ భూముల విక్రయం కోసం నిర్వహించిన బిడ్డింగ్ విఫలమయ్యింది. సంస్థకు పలు నగరాల్లో ఉన్న భూములను విక్రయించేందుకు బిడ్డింగ్ నిర్వహించగా