చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన మాడ సునీల్ రెడ్డి అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ కు విశ్వజనని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించే విశ్వజనని సేవా రత్న అవార్డు కు ఎంపికయ్యారు. ఈనెల 20న హైదరాబాదులోని పొట్టి శ్�
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ గ్రామానికి చెందిన వడ్లమూడి హరికృష్ణ (49)అనే యువకుడు అమెరికాలోని వర్జినియా రాష్ట్రంలో ఓ సరస్సులో బోటింగ్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు.
తెలంగాణ ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిచిన ఈ సెట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన బండారి మణిదీప్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో 5వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు.
నల్లగొండ పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు పర్వతం అశోక్ ప్రతిష్టాత్మక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గు�
లింగన్నపేటకు చెందిన జగ్గన్నగారి శ్రీనివాస్రావు మంగళవారం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్రావు అదనపు
గుజరాత్లో 4వేల మంది ప్రభుత్వ రెసిడెంట్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. తాము కొవిడ్ కాలంలో వైద్య సేవలందించిన ఏడాదిన్నర కాలాన్ని ‘బాండ్ సర్వీస్' కింద పరిగణించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇంటి పండుగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గండిమైసమ్మలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక�