పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని ఇటీవల దుమాల ఈఎంఆర్ఎస్ నుంచి తొలగించిన సిబ్బంది పాఠశాల ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు.
Paddy Centre | ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అపహాస్యమవుతుంది. మక్తల్ మండలం ముష్టిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సబ్ సెంటర్ను స్థాన
యూపీఏ-II ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను రద్దుచేస్తూ న్యాయనియామకాల కమిషన్ను తీసుకువచ్చే ఉద్దేశంతో 2013, సెప్టెంబర్ 5న రాజ్యసభలో 120వ రాజ్యాంగ సవరణ బిల్లు-2013ను...