కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.24,500 కోట్ల (2.81 బిలియన్ డాలర్లు) డిమాండ్ నోటీసు ఇచ్చిం�
నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) విలువ రూ.4.7 లక్షల కోట్లకు చేరిందని ఓ తాజా నివేదిక పేర్కొన్నది. దేశంలోని అతిపెద్ద ఈక్విటీ మార్కెట్ వేదికల్లో ఒకటైన ఎన్ఎస్ఈ.. త్వరలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)క�
దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభాలకు చమురు సెగ గట్టిగానేతాకింది. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండటంతోపాటు పెట్రోకెమికల్ మార్జిన్లు తగ్గడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావ�
దేశీ కుబేరుల్లో ద్వితీయస్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్)ను కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన విండ్ఫాల్ ట్యాక్స్ దెబ్బతీసింది.
ముంబై: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఆదివారం మరో మెగా సంస్థను సొంతం చేసుకుంది. నార్వేలో ప్రధాన కార్యాలయం ఉన్న ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ సంస్థను దక్కించుకుంది. దీనికోసం 77.1 కోట్ల డాలర�
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఎంజే ఫీల్డ్ నుంచి సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభిస్తే మొత్తం ఉత్ప�