Man Strangles Wife Sends Pictures | ఒక వ్యక్తి గొంతు నొక్కి భార్యను హత్య చేశాడు. ఆమె మృతదేహం వద్ద పలు గంటలు ఉన్నాడు. చనిపోయిన భార్య ఫొటోలను బంధువులకు పంపాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వారసులు లేని వృద్ధురాలు మరణిస్తే ఆమెకు గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన బంధువులు అమానవీయంగా ప్రవర్తించారు. వృద్ధురాలి ఆస్తి కోసం మృతదేహం ఎదుటే ఘర్షణకు దిగారు. ఆస్తి తమదంటే తమదని పరస్పరం దాడులు చేసుకున్నారు.
Gaza War: గాజా వార్లో వేలాది మంది జీవితాలు కనుమరుగయ్యాయి. కొన్ని సంఘటనలు మనసును కలచివేస్తున్నాయి. హమాస్ జరిపిన దాడి తర్వాత జరిగిన ప్రతిదాడిలో ఓ వ్యక్తి కుటుంబానికి చెందిన 103 మంది ప్రాణాలుకోల
పెద్దలను ఎదురించి మూడేండ్ల కిందట ఆర్యసమాజ్లో ప్రేమ పెండ్లి చేసుకున్నది ఓ జంట. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు.. కొంతకాలం బాగానే ఉన్నా.. ఇటీవల ఆర్థిక సమస్యలు తలెత్తి తరచూ గొడవ పడుతున్నారు. ఈ క
ధారూరు మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు ఆదివారం పర్యాటకుల తాకిడి నెలకొన్నది. చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. బంధువులు, స్నేహితులతో కలిసి బొటింగ్ చేస్తూ ఎంజాయ్ చ�
ఒక నడి వయస్కుడు తీవ్రమైన ఆలోచనలతో ఆశ్రమంలోని గురువు దగ్గరికి వెళ్లాడు. తనకు పెండ్లయి పదేండ్లు అయ్యిందని, భార్యతో పొసగడం లేదని వాపోయాడు. ఆమెను భరించలేక వచ్చేశానని చెప్పాడు. తనను ఆశ్రమంలో చేర్చుకోవాల్సిం�
Loud Music | ఒక ఇంటి నుంచి రెండు రోజులుగా ఆగకుండా పెద్ద సౌండ్తో (Loud Music) మ్యూజిక్ వినిపిస్తున్నది. దీంతో పొరుగింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు లోపలకు వెళ్లి చూసి షాక్ అయ్యారు.
Viral VIdeo | వృద్ధురాలు కమలా దేవి ఆస్తిని కాజేసేందుకు బంధువులు నకిలీ వీలునామా సృష్టించినట్లు ఆమె మనవడు జితేంద్ర శర్మ ఆరోపించాడు. తన తల్లి మేనత్త కమలా దేవి అని తెలిపాడు. ఆమె భర్త చాలా ఏళ్ల కిందట చనిపోయినట్లు చెప్
దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహా
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్కు సంబంధించిన డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన ఉప్పల శారద కుమారుడు ఉప్పల అభిషేక్తో పాటు రేవంత్రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్రెడ్డికి సంబంధాలు ఉన్న