సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. గతంలో ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించి పోలీసు�
భూతగాదాలతోనే రాజలింగమూర్తి హత్య జరిగినట్టు తెలుసు.. మృతుడి భార్య ఫిర్యాదుతో ఐదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయమూ విదితమే.. భూతగాదాలే హత్యకు కారణమని స్వయంగా డీఎస్పీ చెప్పిన విషయమూ బహిరంగమే.. హ�
2023లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 83,025 భారీ మెజారిటీతో గెలుపొందాను. చట్టసభకు వరసగా ఏడుసార్లు ఎన్నికయ్యా. 2014, 2019లోనూ అసెంబ్లీకి ఎన్నికై నీటిపారుదల, శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక ఇతర శాఖ�
బీర్ల కోసం స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ యువకుడిని వైన్స్ యాజమాన్యం విచ్చలవిడిగా దాడి చేసి కొట్టి చంపింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సంచలనం రేపి 34 రోజులు అవుతున్నా దాడి చేసిన సదరు దుకాణం యాజమాన్
సిటీ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కన్పించకపోవడమే కాకుండా.. వచ్చిన బాధితులకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి.. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితులను అప్యాయంగా పలుకరిస్తూ.. మీ కోసం మేమున్న
ఎఫ్సీఐకి బియ్యం అప్పగించని రైస్ మిల్లులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్లాల్ వివరాలు వెల్లడించారు.
మంచిర్యాల కలెక్టరేట్ సాక్షిగా భారీ మోసం బయటపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించి.. ఆ తర్వాత పర్మినెంట్ చేపిస్తామంటూ అక్షర ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ ఏజెన్సీ 40 మంది వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల
‘నగరానికి మన కూతుర్ని పంపి తప్పు చేశామా? అని ఆలోచించాల్సిన పరిస్థితి ఉన్నది. మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేని వారిని ప్రజలు క్షమించరు. ఈ పరిస్థితిని మారుద్దాం. ప్రభుత్వాన్ని మారుద్దాం. ఈసారి మోదీ ప్రభుత్�
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూపీ ఓటర్లను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ ఎన్నికల