ఉత్కంఠ ఊపేసిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ను విజయం వరించింది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో మొదట ముగ్గురు మొనగాళ్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అర్ధశతకాలతో దంచ�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు.. ఐపీఎల్ 15వ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది