IPL Tickets : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మ్యాచ్ టికెట్లను ఓ వ్యక్తి బ్లాక్లో అమ్ముకున్నాడు. చిన్నస్వామి స్టేడియం క్యాంటీన్లో పనిచేస్తున్న అతడు.. వంద టికెట్లను బ్లాక్లో భారీ ధరకు అమ్ముతూ పోలీసులకు చిక్కాడు.
ఉత్కంఠ ఊపేసిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ను విజయం వరించింది. చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో మొదట ముగ్గురు మొనగాళ్లు విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, మ్యాక్స్వెల్ అర్ధశతకాలతో దంచ�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు.. ఐపీఎల్ 15వ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది