KCR | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా కాకతీయ కాల్వ చివరి భూముల వరకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. మరోవైపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను సైతం ప్రాధాన్య క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం
ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం కునారిల్లగా.. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా వేగంగా అడుగులు వేసింది. వైద్యరంగంలో దేశంలోనే అగ్రభాగానికి చేరింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభను, ప్రజలను తప్పుదారి పట్టించారని పేర్కొంటూ స్పీకర్కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ సోమవారం సభా హక్కుల నోటీసులు ఇచ్చింది.
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషల్ సెటిల్మెంట్స్ నుంచి 102 టన్నుల బంగారాన్ని బదిలీ చేసుకుం�
RBI Report | బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పర్సనల్ లోన్స్ లభ్యతలో భారీ పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది జూలై చివరి నాటికి 14.4శాతానికి పెరిగి.. రూ.55.3లక్షల కోట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. ఆ
Piyush Goyal : దేశంలో నిరుద్యోగం తాండవిస్తూ ఉపాధి లేక యువత సతమతమవుతుంటే ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్ ముందువరసలో నిలిచిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విస్తుగొలిపే వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ.. దశాబ్దాల చీకట్లను తొమ్మిదేండ్లలోనే చీల్చుకొని వెలుగుల వైపు పరుగులు తీసింది. స్వరాష్ట్రం సిద్ధిస్తే పరిపాలనే చేతకాదన్నోళ్లకు సుపరిపాలనంటే ఎట్లుంటదో ప్రత్యక్షంగా చూపింది. ఆర్థికమంటే వాళ్లకేం
రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తగ్గించే వీలుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సోమవారం అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ఇప్పటికే తగ్గడం మొదలైందని, వినియోగదారుల ధరల సూచీ ఆ�
న్యూఢిల్లీ: దేశంలో నకిలీ నోట్లు పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్ని విలువైన కరెన్సీల నకిలీ నోట్లు బాగా పెరిగాయని తెలిపింది. రూ.500ల నకిలీ న�
ఏడేండ్లలో రెట్టింపు ఆదాయంతో తెలంగాణ రికార్డు 2014లో ఆదాయం రూ.41,706 కోట్లే రాష్ర్టాల గణాంకాల నివేదికను విడుదల చేసిన ఆర్బీఐ హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఏడేండ్లలో తెలంగాణలో వ్యవసాయం గణనీయ వృద్ధిని సాధ�