కరీంనగర్ నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలోని అధికారులు కలెక్షన్ కింగ్ల వ్యవహరిస్తున్నారని ప్రతి దరఖాస్తుకు డబ్బు లేకుండా ప్రొసీడింగ్స్ అందించడం లేదని మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆరోపించారు.
కరీంనగర్ (Karimnagar) నగరపాలక పాలక సంస్థలో డివిజన్ల విభజన ప్రభుత్వ నిబంధనల మేరకు జరగాలని, లేనట్లయితే కోర్టును ఆశ్రయిస్తామని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్న�
కరీంనగర్ మేయర్ వై సునీల్రావుపై సోమవారం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలెక్టర్ పమేలా సత్పతికి అవిశ్వాస నోటీసులు అందించారు. ఇటీవల మేయర్ బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డ�
సన్న బియ్యం టెండర్లలో జరిగిన కుంభకోణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ డిమాండ్ చేశారు. సన్న బియ్యం కుంభకోణంపై సీఎం రేవంత్రెడ్డి ఎందుకు స�
ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరుగుతున్నాయని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 33 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంగా టెండర్ పిలిచారని, ఇప్పటి
ఓవైపు కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు మాత్రం తాము ఎలా సంపాదించుకోవాలని ప్రణాళికలు వేసుకుంటున్నారని రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్సింగ్ ధ్వజమెత�
బండి సంజయ్.. ఐదేండ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధిపై మాజీ ఎంపీ వినోద్కుమార్తో చర్చకు సిద్ధమా..? అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ రవీందర్సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
ధాన్యం గోల్మాల్కు పాల్పడడంతో పాటు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైస్మిల్ యజమాని బాగోతం బయటపడింది. రాష్ట్ర సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ సమక్షంలో పౌరసరఫరాల శాఖ �
మరో ఎనిమిది జిల్లాల్లో పెట్రోల్ బంక్లను ఏర్పాటు చేయనున్నట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్ చెప్పారు. పెట్రోల్ బంక్ల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఇందుకు ఆమోదం తెలిపిందని గురువారం మీడియాకు �
రైతుల ఫిర్యాదుతో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్ సోమవారం కామారెడ్డి జిల్లా పిట్లంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం, రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న ధాన్యం రవాణా సమస్యను వెంటన
రాష్ట్ర సివిల్ సప్ల్లయీస్ కార్పొరేషన్ చైర్మన్గా సర్దార్ రవీందర్సింగ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్ ఎర్రమంజిల్లోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయంలో రిజిస్టర్లో సంతకం చే