రేషన్ దుకాణ డీలర్లతో ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాలు నడుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. డీలర్లతో నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయ�
రేషన్ షాపుల వద్ద కోటా బియ్యం కోసం వినియోగదారులు క్యూలో నిల్చోడం చూసుంటాం. కానీ ఇప్పుడు రేషన్ బియ్యం కోసం డీలర్లు గోదాముల వద్ద క్యూ కడుతున్నారు. ఇదేమిటి చోద్యం అనుకుంటున్నారా? గత ఆర్నెల్లుగా ఎంఎల్ఎస్
కేంద్ర ప్రభుత్వం దేశంలోని రేషన్ దుకాణాల ద్వారా భారత్ బ్రాండ్ నిత్యావసర సరుకులను విక్రయించేలా.. చర్యలు తీసుకోనున్నట్లు ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఆలిండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్
సంక్రాంతి పండుగ పూట రేషన్ దుకాణాలకు బియ్యం రాకపోవడంతో ప్రజలకు సరఫరా ఆలస్యం అవుతున్నది. పిండి వంటలకు బియ్యం అవసరం కావడంతో రేషన్కార్డుదారులు చౌక ధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
డిమాండ్ల సాధనకు ఢిల్లీలో ఆందోళన పాల్గొన్న ప్రధాని మోదీ సోదరుడు తెలంగాణ నుంచి వెళ్లిన 4 వేల మంది న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు కేంద్ర ప్రభుత్వంపై కన్నెర్ర చ�