పేదల ఆకలిని తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు అధికారులు సహాయంతో పక్కదారి పట్టిస్తున్నా రు. కొందరు రేషన్ డీలర్లు, మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నది. కరోనా నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచి
పేదల కడుపునింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నవి. అ క్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ కోట్లు కుప్పేస్తున్నారు. పేదల ఆకలి తీ�
తాండూర్ పోలీసులు రేషన్ బియ్యం దందాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, శనివారం జరిగిన ఘటనే ఇందుకు బలం చేకూరుస్తున్నది. రేషన్ దందా చేస్తున్న ఓ ముఠా ఏకంగా పోలీస్స్టేషన్లోనే ఓ వ్యక్తిపై ద
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ దందా జోరుగా సాగుతున్నది. జిల్లా సరిహద్దు మండలాల నుంచి బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు బియ్యం తీసుకుని వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్నది. ఎన్ని రకాలుగా పక్కదారి పట్టాలో అన్ని రకాలు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నది. తక్కువ ధరకు కొని, ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ముచేసుకునేందుకు అడ్డదారులు తొక్కు�
నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని టాస్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ అన్నారు. ఎస్పీ సురేశ్కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి ఏల్లూరు గ్రామానికి చెందిన ఎండీ
వీరప్పన్ ఎవరో తెలుసు.. కానీ ఈ సిరోంచ వీరప్పన్ ఎవరనుకుంటున్నారా..? స్మగ్లర్ వీరప్పన్ లాగే.. ఇక్కడ రేష న్ దందాలో వీరన్న కూడా అంతే ఫేమస్. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ రాష్ర్టాల్లోని సగం జిల్లాలను శాశించే ఈ