Student commits suicide | ఎలుకల మందు తాగి పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది.
Hyderabad | మొన్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం బాలాజీ ఎన్క్లేవ్లో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను వేటకోడవలితో హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో �
నలుగురు పిల్లల తల్లి తన ప్రియుడితో కలసి జీవించడానికి భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి జైలు పాలైంది. ఉత్తర్ ప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Wife Kills Husband With Lover's Help | ఒక మహిళ టీలో ఎలుకల మందు కలిపి భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి అతడి గొంతునొక్కి హత్య చేసింది. మృతదేహాన్ని సీలింగ్కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించ�
POCSO Case: 24 ఏళ్ల యువకుడి వేధించడం వల్ల పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఎలుకలకు పెట్టే విషం తిని ఆమె ఆస్పత్రి పాలైంది. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఆ కేసులో అన్వర్
ముంబై: ఇంట్లో ఎలుకలను చంపేందుకు ఒక మహిళ టొమాటోలలో ఎలుకల మందు పెట్టింది. అయితే ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్న ఆమె పొరపాటున ఆ విషపు టొమాటోలను అందులో వాడింది. దీంతో ఆ సూడుల్స్ తిన్న ఆ మహిళ అస్వస్థతకు గురై �
ముంబై: భార్యతో గొడవ పడిన ఒక వ్యక్తి ఐస్క్రీమ్లో ఎలుకలను చంపే మందు కలిపి తన ముగ్గురు పిల్లలకు ఇచ్చాడు. అది తిన్న ఐదేండ్ల బాలుడు మరణించగా మరో ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్�