Rashtrapati Nilayam | జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడాకారులు, క్రీడా ఔత్సాహికులకు రాష్ట్రపతి నిలయంలోకి శుక్రవారం ఉచిత ప్రవేశం కల్పించనున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారి రజినీ ప్రియ ఒక ప్రకటనలో తెల
సైన్స్ ప్రాధాన్యతను నేటి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ, ప్రపంచ సవాళ్లను తగ్గించడంలో, మానవ సంక్షేమానికి భరోసా ఇవ్వడంతో పాటు శాస్త్రీయ జ్ఞానాన్ని విస్తృతం చేయాలని సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్ �
Rashtrapati Nilayam | జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 27, 28వ తేదీల్లో రాష్ట్రపతి నిలయంలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం అధికారి రజిని ప్రియ శనివారం ఒక ప్�
ప్రకృతి ఔత్సాహికులకు, ఉద్యాన వన ప్రేమికులను మంత్రముగ్ధులను చేసే దృశ్యాలను అందించి పుష్పాలు, పుష్పేతర ప్రదర్శనల విస్తృత శ్రేణిని ప్రదర్శించడానికి ‘ఉద్యాన్ - ఉత్సవ్' ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుందని ర�
బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసే జెండా ప్రతిరూపాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆవిష్కరించారు. అదేవిధంగా శివుడు, నంది ఎద్దుల శిల్పాల విగ్రహాలను ఆవిష్కరించారు. హైదా�
బొల్లారం రాష్ట్రపతి నిలయం అధికారులు విద్యార్థులకు సమ్మర్ బొనాంజాను ప్రకటించారు. కాగా ఉగాది పండుగ సందర్భంగా పర్యాటకులకు తీపికబురు ప్రకటించి.. ఏడాది పొడవునా సందర్శకులకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి నిలయం సందర్శనకు ఈ నెల 14 నుంచే ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ షురూ కానుండగా, తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది (మార్చి 22) నుంచే పర్యాటకులను అనుమతించనున్నారు.
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం ఈ నెల 29న హైదరాబాద్కు రానున్నారు. జనవరి 3 వరకు బొల్లారంలోన�