‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువైంది కన్నడ సోయగం రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ భామ తెలుగు, తమిళ భాషలతో పాటు బాలీవుడ్లోనూ బిజీగా ఉంది. హిందీ చిత్రసీమలో ఆమె తొలి చి�
అగ్ర కథానాయిక రష్మిక మందన్న ‘సీతారామం’ చిత్రంలో కశ్మీర్ ముస్లిమ్ యువతి అఫ్రీన్గా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస�
2019లో కిశోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చిన రెడ్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు రామ్ పోతినేని (Ram Pothineni). ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) తో సిని
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సొగసరి రష్మిక మంధన మంగళవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలి�
వంశీ పైడిపల్లి | స్టేజ్ పై ఉన్న ఈయనను ఎంతో ఆప్యాయంగా వంశీ అన్న అంటూ రష్మిక మందన పిలిచింది. అంతే కాదు మహర్షి సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో పార్టీ కావాలి అంటూ అడిగింది.
అందం, అల్లరిని రాశిగా పోసి నాజూకు సొగసుల మెరుపుల్ని అద్దితే ఆ సౌందర్యం రష్మిక మందన్నలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ కూర్గ్ సొగసరి ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా సత్తాచాటుతోంది. సోషల్మీడియ�
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ తార రష్మిక మందాన.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించనున్నదని సమాచారం. దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో సినిమా తెరకెక్కనున్నది. గతే�