తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సొగసరి రష్మిక మంధన మంగళవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలి�
వంశీ పైడిపల్లి | స్టేజ్ పై ఉన్న ఈయనను ఎంతో ఆప్యాయంగా వంశీ అన్న అంటూ రష్మిక మందన పిలిచింది. అంతే కాదు మహర్షి సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో పార్టీ కావాలి అంటూ అడిగింది.
అందం, అల్లరిని రాశిగా పోసి నాజూకు సొగసుల మెరుపుల్ని అద్దితే ఆ సౌందర్యం రష్మిక మందన్నలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ కూర్గ్ సొగసరి ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో కూడా సత్తాచాటుతోంది. సోషల్మీడియ�
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ సినీ తార రష్మిక మందాన.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన కథానాయిక పాత్ర పోషించనున్నదని సమాచారం. దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో సినిమా తెరకెక్కనున్నది. గతే�