భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.
పారిశుధ్య నిర్వహణలో భద్రాద్రి జిల్లాకు దేశంలోనే మూడో రాంకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ సీల్ ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ, స
కేంద్రంలో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అంతర్జాతీయ సూచీల్లో భారత ర్యాంకు క్రమంగా దిగజారుతూ వస్తున్నది. తాజాగా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) విడుదల చేసిన మానవాభివృద్ధ�
అపజయాలకు క్రుంగిపోకుండా ఆ అనుభవం నుం చే విజయం సాధించే దిశగా ముందుకు సాగాలని సివి ల్స్ 28వ ర్యాంకర్ మౌర్య భరద్వాజ్ సివిల్స్ అభ్యర్థులకు సూచించారు. అశోక్నగర్లోని సోసిన్ క్లాసెస్ సివి ల్స్ అకాడమీల
తండ్రి లేని లోటు.. ఆర్థిక కష్టాలు ఎదురైనా.. కుంగిపోలేదు...తల్లి ఆశీర్వాదం.. ఆమె ఇచ్చిన కొండంత ధైర్యంతో సివిల్స్లో సత్తాచాటారు జనగామ జిల్లాకు చెందిన సస్యరెడ్డి. కుటుంబంతో కలిసి దుండిగల్ గండిమైసమ్మలో అద్ద�
దేశంలో అత్యున్నతమైన, అత్యంత కఠినమైనదిగా పేరుపొందిన సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ)లో అమ్మాయిలు అదరగొట్టారు. సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్-2021 పరీక్ష ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్ 3 ర్యాంకులు మ�
ఇందూరు బిడ్డ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ (27) సోమవారం విడుదలైన సివిల్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. తన తల్లికి లభించిన సర్టిఫికెట్లో ఐఏఎస్ అధి�
సెంట్రల్ డిప్యుటేషన్ను తప్పనిసరి చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్వీసులో అధికారులు తక్కువ మంది ఉండటమే కారణమని కేంద్ర హోంశాఖ చెప్తున్నది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాయుధ దళాలు, పోలీస్ విభాగాల్లో ఎస్పీ, డీ�
డిజిటల్ షాపింగ్ సంస్థల కోసం భారత్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా అవతరించింది. బుధవారం విడుదలైన లండన్ అండ్ పార్ట్నర్స్ అనాలసిస్ ఆఫ్ డీల్రూం.క
ఏన్కూరు: ఏన్కూరు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయం, జూనియర్ కళాశాల విద్యార్థి బాదావత్ నితిన్ అత్యంత ప్రతిభ కనబరిచి ఇటీవల ప్రకటించిన ఎంసెట్లో 969 ర్యాంక్ సాధించాడు. నితిన్ మాట్లాడుతూ నీట్లో ర్యాంకు సాధి�