Chilkur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి 09: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని గాయపరిచారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చై�
ఉద్యోగాలు సృష్టించలేని వృద్ధి వ్యర్థమేనని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పష్టంచేశారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నదని కేంద్రం ఊదరగొడుతున్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ �
భారతీయ శాస్త్రీయ సంగీతం, నృత్యాంశాల పట్ల ఆసక్తి ఉన్న యువ కళాకారులను ప్రోత్సహించాలని చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ సూచించారు. సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం 21వ వార్షిక వేడుకలు భారత
సర్వమత సౌరభమైన ఉమ్మడి జిల్లా ఆధ్యాత్మిక ఖిల్లాగా వెలుగొందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడంతో జిల్లా ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది.
ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్హైదరాబాద్: తగిన సమయం వచ్చినపుడే సంస్కరణల్ని అమలు చేయాలని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. వ్యవస్థలో ఉత్పాదకతను పెంచేందుకు సంస్కరణలు అవసరమేనని, వాటిన�
Chilkur temple | నగరానికి సమీపంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ దర్శన వేళలపై టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ అధికారిక ప్రకటన చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6
మొయినాబాద్ : కొవిడ్-19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదిన్నర పాటు భక్తుల ప్రదక్షిణలు నిలిపివేయడం జరిగింది. కొవిడ్ కొంత సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులు మహాప్రాకార ప్ర�