తెలుగు జర్నలిజానికి ఓ ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన ‘ఈనాడు’ సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి మార్గదర్శకులుగా నిలుస్తారని పలువురు వక్తలు అన్నారు. రామోజీరావు సంతాప సభ సో�
అక్షర యోధుడు, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి తెలుగు భాషకు తీరని లోటు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలుగు ప్రజలు గొప్ప మాతృ భాషా ప్రేమికుడిని కోల్పోయారని పేర�
మీడియా, సినిమా రంగాలలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, ఆయనో అక్షర బ్రహ్మ అని మాజీ మం త్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి వార్త తెలు�
అతి సామాన్య కు టుంబంలో జన్మించి, అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మృతి బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం తెల్లవారుజామున రామోజీరావు మృతి చెందారనే విషయం తెలియడంతో ఆవేదనకు గురయ్
Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని రామోజీ ఫిల్మ్ సిట
Balakrishna | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు (Ramoji Rao Death) మృతిపట్ల ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) సంతాపం వ్యక్తం చేశారు.
KTR: రామోజీ రావు మృతి పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన విజన్ ఉన్న వ్యక్తి అన్నారు. స్వయంకృషితో ఎదిగారన్నారు. రామోజీ జీవితం స్పూర్తిదాయకమైందన్నారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిప�