తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్
దోషులను కాపాడటమే బీజేపీ సంస్కృతి అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన బీజేపీపై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్�
పాలిటెక్నిక్ కాలేజీలను రద్దు చేసి భూములను స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. గురువారం రామంతాపూర్ పాలిటెక్నిక్ విద్యార్థులక
రాష్ట్ర ప్రభుత్వం రూ.15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు చేపట్టిన 48 గంటల దీక్ష మంగళవారం ముగిసింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ �
హైడ్రాతో నగర ప్రగతి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బ రాజ్ల పునరుద్ధరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభు త్వం విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రా మచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆదివారం బహిరంగ
Ramchander Rao | తెలంగాణలో ధాన్యం కొనుగోలు వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భువనగిరి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ధాన్యం దిగుబడుల
తెలంగాణకు వ్యతిరేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు సమర్థించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గు రువారం మీట్ ది ప్రెస్లో ఆయన �
ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు పరస్పరం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశమైంది. ధాన్యం కొనుగోలు, రవాణాఖర్చులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 3.0 పాలన ఈ ఏడాది జూన్తో రెండేండ్లు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో, భారతీయ జనతా పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బండి భగీరథ్ పారిపోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా లీగల్ కేసు పెడితే చట్ట ప్�
‘బండి భగీరథ్పై నమోదైన కేసుతో ఆయన తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు సంబంధం లేదు. బీజేపీకీ ఎలాంటి సంబంధం లేదు’ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తేల్చి చెప్పారు.