ముస్లిముల పవిత్ర మాసం రంజాన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గురువారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో 30 రోజులపాటు కఠిన ఉపవాసదీక్షలు చేపట్టనున్నారు.
వనపర్తి టౌన్, మే 3 : తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈ