సోషల్ మీడియాలో చురుకుగా ఉండే టాలీవుడ్ (Tollywood) తారల్లో మొదటి స్థానంలో ఉంటుంది రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన స్టిల్స్ వైరల్ అవుతున్నాయి.
ఎఫ్ క్లబ్లో పార్టీలకు ఎన్ని సార్లు వెళ్లారు?డ్రగ్స్ తీసుకున్నారా..?కెల్విన్ మీకు పరిచయమా?..రకుల్ప్రీత్సింగ్ను ప్రశ్నించిన ఈడీ అధికారులుఆరు గంటలపాటు కొనసాగిన విచారణఅవసరమైతే మళ్లీ విచారణకు హాజరు�
తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ తన కెరీర్లో రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్తో పాటు ప్రధ
సమకాలీన చిత్రసీమలో సృజనాత్మకంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. కథల ఎంపిక మొదలుకొని, సినిమాను ప్రజలకు చేరువ చేసే విధానంలో విప్లవాత్మకమైన మార్పులొ�
ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో కూడా బిజీగా హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు చేస్తూనే..నటనకు ఆస్కారమున్న సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ క్రిష్ (krish)దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు కొండపొలం. ఈ సినిమా నుంచి ఓబులమ్మా పాటను మేకర్స్ విడుదల చేశారు.
మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. సినిమాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా సోషల్మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గత కొన్ని నెలలుగా తెల
టాలీవుడ్ (Tollywood) యువ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)నటిస్తోన్న తాజా చిత్రం కొండపొలం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ బృందం మ్యూజికల్ ప్రమోష�
దుర్గమారణ్యంలో బతుకుపోరుకు అక్షరరూపమిస్తూ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ అదే పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్తేజ�
రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ కొండపొలం అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి �
గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ యంగ్ హీరో ప్రస్తుతం క్రిష్ (Krish) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
‘ఇదొక గర్వించాల్సిన క్షణం. అమ్మాయిలు తమకు ఇష్టమైన ఆటలో రాటుదేలేలా ఒలింపిక్స్ విజయం తప్పక ప్రేరేపిస్తుంది. ప్రతి క్రీడలోనూ మహిళలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. దేశానికి పతకాలు తెచ్చారు. ఇదీ మన సత్తా’ అం