టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ క్రిష్ (krish)దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు కొండపొలం. ఈ సినిమా నుంచి ఓబులమ్మా పాటను మేకర్స్ విడుదల చేశారు.
మనసులోని భావాల్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తుంటుంది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. సినిమాలకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా సోషల్మీడియా వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. గత కొన్ని నెలలుగా తెల
టాలీవుడ్ (Tollywood) యువ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)నటిస్తోన్న తాజా చిత్రం కొండపొలం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ బృందం మ్యూజికల్ ప్రమోష�
దుర్గమారణ్యంలో బతుకుపోరుకు అక్షరరూపమిస్తూ రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా దర్శకుడు క్రిష్ అదే పేరుతో సినిమాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. వైష్ణవ్తేజ�
రాయలసీమ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ కొండపొలం అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి �
గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన సరైనోడు సినిమాలో రకుల్ హీరోయిన్గా నటించింది. అది మంచి విజయం సాధించడంతో మరోసారి అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ యంగ్ హీరో ప్రస్తుతం క్రిష్ (Krish) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
‘ఇదొక గర్వించాల్సిన క్షణం. అమ్మాయిలు తమకు ఇష్టమైన ఆటలో రాటుదేలేలా ఒలింపిక్స్ విజయం తప్పక ప్రేరేపిస్తుంది. ప్రతి క్రీడలోనూ మహిళలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. దేశానికి పతకాలు తెచ్చారు. ఇదీ మన సత్తా’ అం
లో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ లో నయా జోష్ నింపుతుంటుంది ఢిల్లీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఎప్పటికపుడు అందరినీ మోటివేట్ చేసేందుకు ప్రయత్నిస్తూనే..ఫిట్ నెస్ పాఠాలు కూడా చెప్తుంది.
కేవలం గ్లామర్ తళుకులతో నేడు చిత్రసీమలో రాణించడం కష్టమనే వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు మనకథానాయికలు… అభినయప్రధాన పాత్రల్ని ఎంచుకొని సత్తా చాటాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను నటిస్తుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల భారీగా వ�
గత కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాల్లో పాత్రల పరంగా నవ్యతను కోరుకుంటుంది రకుల్ప్రీత్సింగ్. మూస ఫార్ములాలకు భిన్నంగా కొత్తదనంతో కూడిన కథాంశాల్లో భాగమవుతోంది. తాజాగా ఆమె దక్షిణాదిలో ప్రయోగాత్మక చిత్
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ తారలందరూ మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ర్టాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. షూటింగ్లకు అనుమతి లభించడంత�
ప్రస్తుతం తెలుగులో తనకు సినిమా అవకాశాలు లేవని అన్నట్ల్లు ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనంపై అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్ స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎలా రాస్తారో అని అసహనం వ్యక్తం చేసింది. �