ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్ ఓ శుభవార్తను పంచుకుంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తాను ప్రేమలో ఉన్నట్లు సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇ�
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్స్ పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టాలీవుడ్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది.కాజల్ మాదిరిగానే ఈ అమ్మడు కూడా సీక్రె�
Konda polam | కమర్షియల్ సినిమాలు చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ నవలలను సినిమాలుగా తెరకెక్కించే బాధ్యత చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. పుస్తకాల్లో ఉన్న కథలకు తెర రూపం ఇవ్వాలి
గత కొన్నేళ్లుగా నవలా సాహిత్యాన్ని వెండితెర మీదకు తీసుకొచ్చే ధోరణి తగ్గిపోయింది. ‘కొండపొలం’ (Konda Polam) సినిమాతో తిరిగి ఆ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు టాలీవుడ్ (Tollywood) దర్శకుడు క్రిష్ (krish).
‘గొర్రెలను తీసుకొని అడవికి వెళ్లడం పిక్నిక్ కాదు. అది సాహసయాత్ర. ‘కొండపొలం’ పుస్తకం చదివిన తర్వాత వెంటనే సినిమాగా తీయాలనిపించింది. గొర్రెలు కాసే యువకుడు అదే అడవిని కాపాడే ఫారెస్ట్ అధికారిగా వస్తాడు. ఈ
ఉప్పెన సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన తొలి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే సినిమా చేశాడు. ప్రముఖ రచయిత సున్న�
ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్కి ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. తెలుగులోరకుల్ నటించిన కొండ పొలం చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. బ్యూటీడాల్గా
తెలుగుతోపాటు హిందీ సినిమాలతోనూ తీరిక లేకుండా ఉంది ఢిల్లీ సోయగం రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఎప్పుడూ ఏదో ఒక ఛిల్ అవుట్ మూడ్లో కనిపిస్తూ అందరినీ హుషారెత్తిస్తుంటుంది రకుల్.
రెండేళ్ల విరామం తర్వాత విదేశీ గడ్డపై షూటింగ్లో పాల్గొనడం ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందని చెప్పింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. ఇటీవల ఈ భామ ఓ హిందీ సినిమా చిత్రీకరణ కోసం లండన్కు వెళ్లింది. �
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించారు. క్రిష్ దర్శకుడు. ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స�
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యువ హీరో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే సి�
నల్లమల అరణ్యంలోకి గ్రాసం కోసం తన గొర్రెల మందను తోడ్కొని పోయిన రవీంద్రయాదవ్ అనే యువకుడికి అక్కడ ఎదురైన జీవన్మరణ పరిస్థితులు, వాటిని తట్టుకొని అడవిని జయించిన వీరోచిత పోరును ఆవిష్కరిస్తూ దర్శకుడు క్రిష్