లో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ లో నయా జోష్ నింపుతుంటుంది ఢిల్లీ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఎప్పటికపుడు అందరినీ మోటివేట్ చేసేందుకు ప్రయత్నిస్తూనే..ఫిట్ నెస్ పాఠాలు కూడా చెప్తుంది.
కేవలం గ్లామర్ తళుకులతో నేడు చిత్రసీమలో రాణించడం కష్టమనే వాస్తవాన్ని తెలుసుకుంటున్నారు మనకథానాయికలు… అభినయప్రధాన పాత్రల్ని ఎంచుకొని సత్తా చాటాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి టాప్ హీరోయిన్గా పేరు ప్రఖ్యాతలు పొందిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను నటిస్తుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల భారీగా వ�
గత కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాల్లో పాత్రల పరంగా నవ్యతను కోరుకుంటుంది రకుల్ప్రీత్సింగ్. మూస ఫార్ములాలకు భిన్నంగా కొత్తదనంతో కూడిన కథాంశాల్లో భాగమవుతోంది. తాజాగా ఆమె దక్షిణాదిలో ప్రయోగాత్మక చిత్
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ తారలందరూ మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ర్టాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. షూటింగ్లకు అనుమతి లభించడంత�
ప్రస్తుతం తెలుగులో తనకు సినిమా అవకాశాలు లేవని అన్నట్ల్లు ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనంపై అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్ స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎలా రాస్తారో అని అసహనం వ్యక్తం చేసింది. �
గత ఏడాది నుండి ప్రతి ఒక్కరం కరోనాకి భయపడుతూనే బ్రతుకుతున్నాం. ప్రభుత్వాలు, పెద్దలు చెప్పిన సూచలను పాటిస్తూ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నాం. అయితే కరోనా వలన కొందరికి నిద్ర కూడా కర
కరోనా మహమ్మారి వల్ల ఎందరో తమ ఆప్తుల్ని కోల్పోతున్నారు. ఎక్కడ చూసినా విషాదభరిత వాతావరణం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు చాలా మందిని మానసిక వ్యాకులతకు గురిచేస్తున్నాయి. నిద్రలేమి, ఆందోళనలతో కొందరు సతమతమవుతు�
బాలీవుడ్ లో జెండా పాతాలని చాలా మంది సౌత్ హీరోయిన్లకు ఉంటుంది. అందుకే ఇక్కడ్నుంచి అక్కడికి వెళ్లి సినిమాలు చేస్తూనే ఉంటారు. తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలు రెగ్యులర్ గా చేసే ముద్దుగుమ్మలు మన దగ్గర కొ�
ఒత్తిడితో కూడిన నేటి బిజీలైఫ్లో మనసుకు ఆహ్లాదాన్ని పంచే వ్యాపకాల కోసం సమయాన్ని కేటాయించాలని చెబుతోంది రకుల్ప్రీత్సింగ్. కోరుకున్న ఆనందాలన్నీ పొందగలిగినప్పుడే జీవితానికి అర్థం ఉంటుందని అంటోంది. ప
కరోనా మహమ్మారి బుసలు కొడుతున్న సమయంలో ఎందరో నిరాశ్రయులవుతున్నారు. కొందరు ఆక్సిజన్ లేక సరైన చికిత్స దొరక్క ప్రాణాలు విడుస్తున్నారు. పేద ప్రజలుని ఆదుకునేందుకు సోనూసూద్తో పాటు పలువురు �