రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్�
రాజీవ్ రహదారి వెంబడి ఆస్తుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని బసంత్ నగర్ ఎస్ఐ స్వామి పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో రాజీవ్ రహదారి ములుగు మండలం వంటిమామిడి నుంచి మొదలై బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి వరకు 92 కిలోమీటర్ల మేర పొడవు ఉంది. ఈ రహదారిపై 15ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతాయని పోలీసులు బ్లాక్�
గోదావరిఖని బస్టాండ్ ఏరియా రాజీవ్ రహదారి వెంట ఉన్న వ్యాపారులు రోడ్డున పడ్డారు. దాదాపు 20 ఏండ్లుగా హోటళ్లు, పాన్ టేలాలు పెట్టుకొని జీవిస్తుండగా, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ఉదయం అధికారులు అర్ధ�
PEDDAPALLY BUS ACCIDENT |పెద్దపల్లి జిల్లా రాజీవ్ రహదారిపై వస్తున్న బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అందుగులపల్లి, అప్పన్నపేట గ్రామాల మధ్య చోటుచేసుకుం�
రాజీవ్ రహదారిపై జేబీఎస్ నుంచి శామీర్పేట రింగురోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్ బ్రిడ్జి)కి సంబంధించి భూ సేకరణపై అభ్యంతరాల గడువు ముగిసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరి�
రాజీవ్ రహదారి రోడ్డును 200 అడుగులకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీవ్ రహదారి ఆస్తుల యజమానుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ సతీశ్ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం భారీ
అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్ను దాటి బైక్ను, బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్పై వెనుక కూర్
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ కండక్టర్ మృతి చెందగా.. డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారి అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద మంగళవారం చోటు చేసుకుంది.