హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65)ని 4 లేన్ల నుంచి 6 లేన్లకు విస్తరించడంతోపాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలన్న విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మ�
ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం కోసం గడ్డం సోదరులు (వినోద్, వివేక్ వెంకట్స్వామి), ప్రేమ్ సాగర్రావు ఢిల్లీలో లాబీయింగ్ చేయిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను వివేక్ వెంకటస్�
ఉప ఎన్నికల సందర్భంలో రూ.1800 కోట్ల కాంట్రక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయిన రాజగోపాల్రెడ్డి, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడి కాంట్రక్టులు దక్కించుకునేందుకు మళ్లీ కాంగ్రెస�
సరిగ్గా బీజేపీ అలాగే చేసి మునుగోడులో నిండా మునిగిపోయింది. దుబ్బాకలో రఘునందన్రావును అభ్యర్థిగా నిలబెట్టి, ఆపసోపాలు పడి వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిచింది.
మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఓటమి భయంతో అర్ధరాత్రి కొత్త డ్రామా మొదలు పెట్టారని టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు ధ్వజమెత్తారు.
minister jagadish reddy | ఓటమి భయంతో మునుగోడులో కొత్తనాటలకాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడి అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, మునుగోడు రిటర్నింగ�
రాజగోపాల్రెడ్డి లబ్ధి కోసం, బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో అనవసరంగా తీసుకొచ్చిన �
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీకి కోవర్టుగా మారి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు రాగానే పార్టీ మారిన రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చ�
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను గెలువలేకనే ఈసీనీ అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. గతంలో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి ఎలా కేటాయిస్తారని