రాజేంద్రప్రసాద్, జయప్రద జంటగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ @ 65’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ను శుక్రవారం విడుదల చేశారు. డబ్భు ని�
రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘షష్టిపూర్తి’. అలనాడు చక్కటి ప్రజాదరణ పొందిన ‘లేడీస్ టైలర్'లో వీరిద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. దాదాపు 37 ఏండ్ల విరామం తర్వాత ఈ సీనియర్�
ఇల్లు కట్టడానికి చేసిన అప్పు, పెళ్లి కోసం చేసిన రుణభారం ఎప్పటికీ తీరదు. వాటితో వచ్చే అనుభవం మరెప్పటికీ కలుగదని గమనించిన పెద్దలు అప్పుడెప్పుడో ‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని ముందుతరాలకు చెప్పార�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్లో ఆలిండియా ఫిడే రేటింగ్ ఓపెన్ చెస్ టోర్నీ మంగళవారం ఘనంగా మొదలైంది. విశ్వనాథ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీల్లో మనదేశంతో పాట�
‘అన్ని జనరేషన్లకూ అడ్జస్ట్ అవ్వటం, అన్ని జనరేషన్స్తో కలిసి పనిచేసే అవకాశాలు రావటం నా అదృష్టం. ఇప్పుడు సినిమా నేరుగా ఇళ్లల్లోకి వచ్చేసింది. ఈ మార్పుకు తగ్గట్టు నన్నునేను మలచుకుంటున్నాను’ అన్నారు డా.రా�
Srimanthudu Movie | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం శ్రీమంతుడు (Srimanthudu ). కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2015 ఆగష్టు 07న విడుదలై సంచలన విజయం నమోదు చేసుకో�
ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ చాంబర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేశ్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక�
సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. బి.వి.నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ పతాకంపై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. మే 18న �
Rajendra Prasad-Archana | ముప్పై ఏడేళ్ల కిందట వచ్చిన లైడీస్ టైలర్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.
చిన్న వయసులోనే వెండితెరకు పరిచయమైనా.. ఆ తర్వాత బుల్లితెరకే పరిమితమయ్యారు భావన సామంతుల. ప్రస్తుతం ‘శుభస్య శీఘ్రం’ సీరియల్తో జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారామె.
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘శాసనసభ’. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ �
ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘అనుకోని ప్రయాణం’ నిరూపించిందన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నరసింహరాజుతో కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుద�
రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. జగన్మోహన్ డీవై నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను �
రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అనుకోని ప్రయాణం’. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో డా॥ జగన్మోహన్ డీవై నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది.