Rajendra Prasad-Archana | ముప్పై ఏడేళ్ల కిందట వచ్చిన లైడీస్ టైలర్ సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టింది.
చిన్న వయసులోనే వెండితెరకు పరిచయమైనా.. ఆ తర్వాత బుల్లితెరకే పరిమితమయ్యారు భావన సామంతుల. ప్రస్తుతం ‘శుభస్య శీఘ్రం’ సీరియల్తో జీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారామె.
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘శాసనసభ’. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై తులసీరామ్ �
ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘అనుకోని ప్రయాణం’ నిరూపించిందన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నరసింహరాజుతో కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుద�
రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. జగన్మోహన్ డీవై నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను �
రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అనుకోని ప్రయాణం’. వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో డా॥ జగన్మోహన్ డీవై నిర్మిస్తున్నారు. ఈ నెల 28న విడుదల కానుంది.
హీరోగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన ఇంద్రసేన.. ‘శాసనసభ’ చిత్రంతో పాన్ ఇండియా హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ కంపోజర్ రవి బస్రూర్ (Ravi Basrur) రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ శాసనసభ (Sasanasabha) సినిమాకు పని చేస్తున్నాడు.
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రావణ కళ్యాణం’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జేవీ మధుకిరణ్ దర్శకుడు. హాల్సియాన్ మూవీస్, ఎం.ఎఫ్.ఎఫ్ మద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మ�
సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న మూవీ శాసనసభ (Sasana sabha). తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వేణు మడికంటి (Venu Madikanti) దర్శకు�
‘వీడు నవ్వితే అచ్చంగా వాళ్ల నాన్నే’ అంటుంది అమ్మ. కానీ, నాన్న నవ్వడం చూసి చాలా రోజులైంది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు నాన్నపెదాలపై నవ్వును లాక్కొనిపోయాయి. నేడు ఆదివారం, పైగా ‘పితృ దినోత్సవం’. ఈ రోజు
చిరంజీవి హీరోగా నటిస్తున్న 154వ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబీ రూపొందిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలు. జీకే మోహన�